Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఉంటుంది.. పోటీ కూడా చేస్తాం: పవన్ కళ్యాణ్

తెలంగాణ రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్.. పార్టీ విస్తరణపై కీలక ప్రకటన Pawan Kalyan Telangana Janasena ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, జూన్ 02, 2026: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్న ఆయన, ఇకపై తెలంగాణలో కూడా జనసేన పార్టీ చురుకుగా పనిచేస్తుందని వెల్లడించారు. “నేను ఇప్పటిదాకా…

Pawan Kalyan Telangana Janasena

Pawan Kalyan Sabha: పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ.. కోర్టును ఆశ్రయించిన జనసేన

Pawan Kalyan Sabha Permission హైదరాబాద్‌లో నవ నిర్మాణ సంకల్ప సభకు పర్మిషన్ నిరాకరించిన పోలీసులు.. శాంతిభద్రతల కారణాలే కారణమని వివరణ ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, జూన్ 01, 2026: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించనున్న *నవ నిర్మాణ సంకల్ప సభ*కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు జనసేన నాయకులకు అధికారికంగా పర్మిషన్ నిరాకరణ పత్రాన్ని అందజేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, జూన్ 2న తెలంగాణ…

Pawan Kalyan Telangana Janasena

పవన్ కళ్యాణ్‌పై పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు.. “ఏపీ సమస్యలు వదిలి తెలంగాణలో సభలు ఎందుకు?”

నవ నిర్మాణ సభలపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, రాజకీయ వైఖరిపై ఘాటు విమర్శలు Ponnam Prabhakar on Pawan Kalyan ది డిజిటల్ బ్రీఫ్  న్యూఢిల్లీ, జూన్ 01, 2026: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నిర్వహిస్తున్న నవ నిర్మాణ సభలపై స్పందించిన ఆయన, పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిని ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు…

Ponnam Prabhakar on Pawan Kalyan

అమరావతిలో జయశంకర్ విగ్రహం డిమాండ్.. మళ్లీ తెరపైకి తెలంగాణ-ఆంధ్ర భావోద్వేగాలు?

జయశంకర్ సార్ విగ్రహం కోసం చంద్రబాబుకు లేఖ.. రెండు రాష్ట్రాల మధ్య సౌభ్రాతృత్వానికి ప్రతీకగా చూడాలా? లేక మళ్లీ పాత రాజకీయ చర్చలకు నాంది పలుకుతోందా? Jayashankar Statue in Amaravati ది డిజిటల్ బ్రీఫ్  అమరావతి/హైదరాబాద్, మే 29, 2026: అమరావతిలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మేధోబలంగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ…

Jayashankar Statue in Amaravati

Maoist Leader Narahari Surrenders: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు

Maoist Leader Narahari Surrenders ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్/ఛత్తీస్‌గఢ్, మే 26, 2026: దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి భార్యతో సహా పోలీసుల ఎదుట లొంగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నరహరితో పాటు మరో నలుగురు మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావడంతో.. గత కొంతకాలంగా జరుగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లు, అగ్రనేతల మరణాలు, క్యాడర్ బలహీనత, ప్రభుత్వ ఆపరేషన్లు…

Maoist Leader Narahari Surrenders

Anakapalli Ganja Smuggling: పుష్ప స్టైల్‌లో గంజాయి రవాణా.. అనకాపల్లిలో 32 కేజీల గంజాయి పట్టివేత

ఆటోలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి అక్రమ రవాణా.. ఏవోబీ నుంచి తునికి తరలిస్తుండగా నిందితుల అరెస్ట్.. పెరుగుతున్న గంజాయి సాగుపై మళ్లీ ప్రశ్నలు Anakapalli Ganja Smuggling ది డిజిటల్ బ్రీఫ్  అనకాపల్లి, మే 23, 2026:  ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. Anakapalli జిల్లాలో పోలీసులు నిర్వహించిన మెరుపుదాడిలో 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.20 లక్షల విలువైన ఈ గంజాయిని అత్యంత తెలివిగా ఆటోలో…

Anakapalli Ganja Smuggling

Professor Nageswar Case: ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు నమోదు.. టీవీ డిబేట్ వ్యాఖ్యలపై వివాదం

పవన్ కళ్యాణ్, అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన ఫిర్యాదు.. కాకినాడలో కేసు నమోదు Professor Nageswar Case ది డిజిటల్ బ్రీఫ్  కాకినాడ, మే 21, 2026: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు Professor Nageswarపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ టీవీ ఛానల్ డిబేట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. టీవీ డిబేట్‌లో మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు టెంపరరీ ఫ్రెండ్…..

Professor Nageswar Case

Fuel Price Hike: పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల పెంపుపై సీపీఐ(ఎం) ఆగ్రహం

Fuel Price Hike ధరల పెంపుతో సామాన్యులపై మరింత భారం పడుతుందన్న సీపీఐ(ఎం).. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు ది డిజిటల్ బ్రీఫ్  న్యూఢిల్లీ, మే 15, 2026: పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల పెంపుపై Communist Party of India (Marxist) పొలిట్ బ్యూరో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున, కిలో సీఎన్‌జీపై రూ.2 చొప్పున ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ధరల పెంపుతో…

Fuel Price Hike

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు వస్తున్న ప్రధాని మోడీ

సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌కు ప్రధాని పరామర్శ — మాదాపూర్‌లో భద్రత కట్టుదిట్టం పవన్ కళ్యాణ్ పరామర్శ ప్రధాని మోడీ ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 9, 2026: సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ మాదాపూర్‌కు వస్తున్నారు. NDA కూటమిలో కీలక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్‌ను స్వయంగా పరామర్శించేందుకు…

పవన్ కళ్యాణ్ పరామర్శ ప్రధాని మోడీ

డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఉద్రిక్తత.. పోలీసులపై కత్తితో వీరంగం సృష్టించిన మందుబాబు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కలకలం — డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులను బెదిరించిన వ్యక్తి, స్థానికుల్లో భయాందోళన డ్రంకన్ డ్రైవ్ పోలీసులపై కత్తితో వీరంగం ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 8, 2026: మణుగూరు:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఉద్రిక్తతకు దారితీశాయి. మణుగూరు మండలం తోగ్గుడెం గ్రామంలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ మందుబాబు కత్తి పట్టుకొని వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మద్యం మత్తులో…