KTR Slams Congress: “ప్రజల చుట్టూ తిరిగే నాయకులకే టికెట్లు”.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
KTR Slams Congress ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 25, 2026: K. T. Rama Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య పనిచేసే నాయకులకే భవిష్యత్తులో టికెట్లు ఇస్తామని స్పష్టం చేసిన కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. విద్యుత్ మీటర్లు, ఇందిరమ్మ ఇళ్లు, హైడ్రా కూల్చివేతలు, రియల్ ఎస్టేట్ సంక్షోభం, ఓటర్…
