తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి చుక్కలు.. మైలాపూర్లో ఘోర పరాజయం
TVK అభ్యర్థి వెంకట రమణన్ చేతిలో తమిళిసై ఓటమి.. మూడో స్థానానికి పరిమితం ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 4, 2026: చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సుందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గంలో ఘోర పరాజయం పాలయ్యారు. TVK అభ్యర్థి వెంకట రమణన్ చేతిలో తీవ్రంగా ఓడిపోయిన తమిళిసై మూడో స్థానానికి పరిమితమయ్యారు. తమిళనాడులో బీజేపీ బలాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న తమిళిసై సుందరరాజన్కు మైలాపూర్లో తీవ్ర నిరాశ ఎదురైంది. విజయ్ స్థాపించిన…
