Pawan Kalyan Sabha: పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ.. కోర్టును ఆశ్రయించిన జనసేన

Pawan Kalyan Sabha Permission హైదరాబాద్‌లో నవ నిర్మాణ సంకల్ప సభకు పర్మిషన్ నిరాకరించిన పోలీసులు.. శాంతిభద్రతల కారణాలే కారణమని వివరణ ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, జూన్ 01, 2026: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించనున్న *నవ నిర్మాణ సంకల్ప సభ*కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు జనసేన నాయకులకు అధికారికంగా పర్మిషన్ నిరాకరణ పత్రాన్ని అందజేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, జూన్ 2న తెలంగాణ…

Pawan Kalyan Telangana Janasena

Professor Nageshwar Arrest Issue | నాగేశ్వర్ అరెస్ట్‌పై రాజకీయ దుమారం

Professor Nageshwar Arrest Issue ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, మే 26, 2026: Professor Nageshwar అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్ర మంత్రి Amit Shah, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం Pawan Kalyan భేటీపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో.. ఆయనపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. Jana Sena Party నేతల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు…

Professor Nageshwar Arrest Issue

Professor Nageswar Case: ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు నమోదు.. టీవీ డిబేట్ వ్యాఖ్యలపై వివాదం

పవన్ కళ్యాణ్, అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన ఫిర్యాదు.. కాకినాడలో కేసు నమోదు Professor Nageswar Case ది డిజిటల్ బ్రీఫ్  కాకినాడ, మే 21, 2026: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు Professor Nageswarపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ టీవీ ఛానల్ డిబేట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. టీవీ డిబేట్‌లో మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు టెంపరరీ ఫ్రెండ్…..

Professor Nageswar Case

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు వస్తున్న ప్రధాని మోడీ

సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌కు ప్రధాని పరామర్శ — మాదాపూర్‌లో భద్రత కట్టుదిట్టం పవన్ కళ్యాణ్ పరామర్శ ప్రధాని మోడీ ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 9, 2026: సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ మాదాపూర్‌కు వస్తున్నారు. NDA కూటమిలో కీలక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్‌ను స్వయంగా పరామర్శించేందుకు…

పవన్ కళ్యాణ్ పరామర్శ ప్రధాని మోడీ

హుస్సేన్ సాగర్ విషాదం: భార్య నమ్మకద్రోహానికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలి

ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, మే 2, 2026: బాచుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం తన భార్య రేణుక చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోలేక హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకలకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెలకు రూ.2 లక్షలు సంపాదించే సీతారాం కుటుంబాన్ని అన్ని విధాలా సంతోషంగా ఉంచాడు. హైదరాబాద్‌లోని బాచుపల్లిలో స్థిరపడిన ఈ…

హుస్సేన్ సాగర్ విషాదం: భార్య నమ్మకద్రోహానికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలి