వ్యవసాయం కోసం ప్రాణాలు అర్పిస్తున్న రైతులు.. దేశానికి అన్నం పెడుతున్న చేతులకు ఎందుకు దక్కడం లేదు అండ?

పిడుగులు, కరువు, వరదలు, అప్పులు, మార్కెట్ మోసాలు.. ప్రతి ఏడాది వేలాది మంది రైతుల ప్రాణాలు బలితీసుకుంటున్న వ్యవసాయ సంక్షోభం.. రైతుల సంఖ్య తగ్గిపోతుండగా దేశ భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళన Indian Farmers Crisise ది డిజిటల్ బ్రీఫ్  న్యూఢిల్లీ, మే 28, 2026: కర్ణాటకలో వ్యవసాయం కోసం ఐటీ ఉద్యోగం వదిలి స్వగ్రామానికి తిరిగి వచ్చిన యువ టెకీ రోషన్ బాలకృష్ణ పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఇది…

Indian Farmers Crisis