కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం
మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు.. మూడునెలలుగా న్యాయం కోసం తిరుగుతున్నామని బాధిత కుటుంబం ఆవేదన బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు ది డిజిటల్ బ్రీఫ్ హైదరాబాద్, మే 8, 2026: తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఘటనలో కేంద్ర మంత్రి, Bandi Sanjay Kumar కుమారుడు బండి సాయి భగీరథ్పై పోక్సో కేసు నమోదైనట్లు సమాచారం. 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాలిక తల్లిదండ్రులు చేసిన…
