వ్యవసాయం కోసం ప్రాణాలు అర్పిస్తున్న రైతులు.. దేశానికి అన్నం పెడుతున్న చేతులకు ఎందుకు దక్కడం లేదు అండ?

పిడుగులు, కరువు, వరదలు, అప్పులు, మార్కెట్ మోసాలు.. ప్రతి ఏడాది వేలాది మంది రైతుల ప్రాణాలు బలితీసుకుంటున్న వ్యవసాయ సంక్షోభం.. రైతుల సంఖ్య తగ్గిపోతుండగా దేశ భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళన Indian Farmers Crisise ది డిజిటల్ బ్రీఫ్  న్యూఢిల్లీ, మే 28, 2026: కర్ణాటకలో వ్యవసాయం కోసం ఐటీ ఉద్యోగం వదిలి స్వగ్రామానికి తిరిగి వచ్చిన యువ టెకీ రోషన్ బాలకృష్ణ పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఇది…

Indian Farmers Crisis

వ్యవసాయం కోసం ఐటీ ఉద్యోగం వదిలిన టెకీకి విషాదాంతం.. పొలంలో పిడుగుపాటుకు మృతి

Techie Dies in Lightning Strike సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం మానేసి వ్యవసాయం వైపు అడుగులు.. మైసూరులో విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి ది డిజిటల్ బ్రీఫ్  మైసూరు, మే 28, 2026: వ్యవసాయంపై ఉన్న మక్కువతో మంచి ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఓ యువ టెకీ విషాదాంతం చెందాడు. కర్ణాటకలోని Mysuru జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన…

Techie Dies in Lightning Strike