అమరావతిలో జయశంకర్ విగ్రహం డిమాండ్.. మళ్లీ తెరపైకి తెలంగాణ-ఆంధ్ర భావోద్వేగాలు?

జయశంకర్ సార్ విగ్రహం కోసం చంద్రబాబుకు లేఖ.. రెండు రాష్ట్రాల మధ్య సౌభ్రాతృత్వానికి ప్రతీకగా చూడాలా? లేక మళ్లీ పాత రాజకీయ చర్చలకు నాంది పలుకుతోందా? Jayashankar Statue in Amaravati ది డిజిటల్ బ్రీఫ్  అమరావతి/హైదరాబాద్, మే 29, 2026: అమరావతిలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మేధోబలంగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ…

Jayashankar Statue in Amaravati

ఆపరేషన్ సిందూర్.. నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్‌ను కాల్పుల విరమణ కోరే స్థితికి తీసుకెళ్లిన భారత సైన్యం

Operation Sindoor రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ స్మారక ప్రచురణ.. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రారంభమైన ఆపరేషన్ ఎలా సాగింది?.. భారత సైనిక చరిత్రలో ఎందుకు ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది? ది డిజిటల్ బ్రీఫ్  న్యూఢిల్లీ, మే 29, 2026: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ స్మారక ప్రచురణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన.. “ఆపరేషన్ సిందూర్ భారత సైనిక చరిత్రలో ఒక అపూర్వ…

Operation Sindoor

వ్యవసాయం కోసం ప్రాణాలు అర్పిస్తున్న రైతులు.. దేశానికి అన్నం పెడుతున్న చేతులకు ఎందుకు దక్కడం లేదు అండ?

పిడుగులు, కరువు, వరదలు, అప్పులు, మార్కెట్ మోసాలు.. ప్రతి ఏడాది వేలాది మంది రైతుల ప్రాణాలు బలితీసుకుంటున్న వ్యవసాయ సంక్షోభం.. రైతుల సంఖ్య తగ్గిపోతుండగా దేశ భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళన Indian Farmers Crisise ది డిజిటల్ బ్రీఫ్  న్యూఢిల్లీ, మే 28, 2026: కర్ణాటకలో వ్యవసాయం కోసం ఐటీ ఉద్యోగం వదిలి స్వగ్రామానికి తిరిగి వచ్చిన యువ టెకీ రోషన్ బాలకృష్ణ పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఇది…

Indian Farmers Crisis

Congress Hyderabad Meeting Turns Chaotic | కాంగ్రెస్ సమావేశంలో నేతల మధ్య తోపులాట

ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, మే 27, 2026: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి Ponnam Prabhakar, మాజీ క్రికెటర్ మరియు కాంగ్రెస్ నేత Mohammad Azharuddin సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఒకరిపై ఒకరు దూసుకెళ్లి చొక్కాలు పట్టుకొని కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లినట్లు సమాచారం….

Maoist Leader Narahari Surrenders: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు

Maoist Leader Narahari Surrenders ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్/ఛత్తీస్‌గఢ్, మే 26, 2026: దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి భార్యతో సహా పోలీసుల ఎదుట లొంగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నరహరితో పాటు మరో నలుగురు మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావడంతో.. గత కొంతకాలంగా జరుగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లు, అగ్రనేతల మరణాలు, క్యాడర్ బలహీనత, ప్రభుత్వ ఆపరేషన్లు…

Maoist Leader Narahari Surrenders

Professor Nageshwar Arrest Issue | నాగేశ్వర్ అరెస్ట్‌పై రాజకీయ దుమారం

Professor Nageshwar Arrest Issue ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, మే 26, 2026: Professor Nageshwar అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్ర మంత్రి Amit Shah, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం Pawan Kalyan భేటీపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో.. ఆయనపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. Jana Sena Party నేతల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు…

Professor Nageshwar Arrest Issue

AIADMK MLAs Resign: అన్నాడీఎంకేకు భారీ షాక్.. వరుసగా ఎమ్మెల్యేల రాజీనామాలు.. టీవీకే వైపు కీలక నేతల అడుగులు

AIADMK MLAs Resign ది డిజిటల్ బ్రీఫ్  చెన్నై, మే 26, 2026: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. All India Anna Dravida Munnetra Kazhagam పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే కూడా తన పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అంబసముద్రం నియోజకవర్గ ఎమ్మెల్యే సుబ్బయ్య తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసినట్లు సమాచారం. ఇటీవల…

AIADMK MLAs Resign

RTC Driver Ashok Suspension: “ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?”.. అశోక్ వ్యవహారంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం

RTC Driver Ashok Suspension ది డిజిటల్ బ్రీఫ్  జగిత్యాల/కరీంనగర్, మే 26, 2026: జగిత్యాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. రైతుల పంట కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే డ్రైవర్ అశోక్‌పై చర్యలు తీసుకున్నారని ఆరోపిస్తూ Bharat Rashtra Samithi నేతలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ Jeevan Reddy, మాజీ…

Suryapet Murder Case: 19 ఏళ్ల పాత కక్ష.. బీఆర్ఎస్ నేత చింతలపాటి మధును మత్తుమందు ఇచ్చి దారుణంగా హత్య చేసిన నిందితులు

Suryapet Murder Case ది డిజిటల్ బ్రీఫ్  సూర్యాపేట, మే 25, 2026: Suryapet జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు 19 ఏళ్లుగా కొనసాగుతున్న పాత రాజకీయ, వ్యక్తిగత కక్షలే ఈ దారుణ హత్యకు కారణమని జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో మహిళ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. యార్కరం గ్రామానికి…

Suryapet Murder Case

KTR Slams Congress: “ప్రజల చుట్టూ తిరిగే నాయకులకే టికెట్లు”.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

KTR Slams Congress ది డిజిటల్ బ్రీఫ్  హైదరాబాద్, మే 25, 2026: K. T. Rama Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య పనిచేసే నాయకులకే భవిష్యత్తులో టికెట్లు ఇస్తామని స్పష్టం చేసిన కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. విద్యుత్ మీటర్లు, ఇందిరమ్మ ఇళ్లు, హైడ్రా కూల్చివేతలు, రియల్ ఎస్టేట్ సంక్షోభం, ఓటర్…

KTR Slams Congress